ప్రజలకు భద్రత, తుపాకీని నమ్ముకునే వారికి మాత్రం దాంతోనే సమాధానం: యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ భద్రత ప్రభుత్వం లక్ష్యమని, అందరికీ భద్రత కచ్చితంగా ఉంటుందని, కానీ ఎవరైతే సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారో, తుపాకీనే నమ్ముతారో, వారికి అదే భాషలో సమాధానం చెబుతామన్నారు.
భద్రత విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. తుపాకీనీ నమ్ముకునే వారికి మాత్రం సమాధానం అలాగే ఉంటుందని, అందులో తగ్గేది లేదన్నారు. కాగా, యూపీ అసెంబ్లీలో ఎన్కౌంటర్లపై అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో యోగి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమ గమనార్హం.

కాగా, యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 1142 ఎన్కౌంటర్లు, 38 మంది క్రిమినల్స్ హతం చోటు చేసుకున్నాయి. గత 25 రోజుల్లో 60 ఎన్కౌంటర్లు, ఎనిమిది గ్యాంగ్ స్టర్లను మట్టుబెట్టారు. వీటిపై విపక్షాలు మండిపడుతున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications