భారత్లో నాపై కుట్ర: రహస్య ప్రాంతం నుంచి మాట్లాడిన జకీర్ నాయక్
న్యూఢిల్లీ: భారత దేశంలో తన పైన కుట్ర జరుగుతోందని జకీర్ నాయక్ శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన రహస్య ప్రాంతం నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడాడు.య తన ప్రసంగాలను కొంతమంది వక్రీకరిస్తున్నారని చెప్పాడు.
ముస్లీంలను ఉగ్రవాదం వైపు వెళ్లాలని తాను సూచించలేదని చెప్పాడు. ఇస్లాం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుందని తెలిపాడు.

ఫ్రాన్సులో ఉగ్రవాద దాడులను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. డాకాలో జరిగిన దాడులకు నేను కారణం అని చెప్పడం సరికాదన్నాడు. నేను ఎప్పుడూ శాంతినే కోరుకుంటానని చెప్పాడు. తన పీస్ టీవీ ఛానల్ను ఎందుకు నిషేధించారో చెప్పాలన్నాడు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications