పాకిస్థాన్లో పేలుడు, 30 మందికి గాయాలు
పాకిస్తాన్లో సోమవారం రాత్రి చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సోమవారం రాత్రి చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్లాన్లోని లాహోర్లో గల బండ్ రోడ్డులో ఈ పేలుడు సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళ కిటీకీలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలను చేపట్టారు.

ఓ ట్రక్కులో పేలుడు పదార్దం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
పేలుడు పదార్థాలను తరలించేందుకు ట్రక్కును ఉపయోగించారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు కారణంగా విద్యుత్ స్థంబాలు , విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
More From
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications