ధర పెంపు: యాపిల్ నిర్ణయంపై భారతీయుల అసహనం

న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్ తన సరికొత్త మోడల్ ఐఫోన్ ఎస్‌ఈని ఇటీవలే ఆవిష్కరించింది. 4 అంగుళాల స్క్రీన్‌తో ఉన్న ఈ ఫోన్ ఫీచర్ల పరంగా ప్రపంచ వినియోగదారులను ఆకర్షించింది.

ధర కూడా అమెరికాలో 26,500 రూపాయలుగా సంస్థ ప్రకటించడంతో చాలామంది వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫోన్ ప్రస్తుతం అమెరికన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Apple revises iPhone SE India price to Rs 39,000, sends social media into a tizzy

కాగా, భారతదేశంలో ఏప్రిల్ చివరి నాటికి ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అమెరికాలో 26,500 రూపాయలకు అందిస్తున్నారు కాబట్టి 30,000 రూపాయలకు ఇండియాలో అందుబాటులోకి వస్తుందని వినియోగదారులు భావించారు. సంస్థ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అయితే ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. ధర విషయంలో తాజా నిర్ణయం ఇండియన్లకు మాత్రం నిరాశకు గురిచేసింది. ఈ మోడల్‌ను ఇండియాలో 39,000 రూపాయలకు అందిస్తామని సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో భారత వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాపిల్ కంపెనీపై వారి అసహనాన్ని తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+