పురుషుల్లా మేం: మిస్ అమెరికా.. ఆర్మీ అధికారిణి
వాషింగ్టన్: ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్, ఐటీ విశ్లేషకురాలైన ఇరవై ఆరేళ్ల దెషానా బార్బర్ ఈ ఏడాది మిస్ అమెరికా కీరిటాన్ని గెలుచుకుంది. యుద్ధ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని గట్టిగా సమర్థించిన బార్బర్ మిస్ అమెరికా పోటీలో విజేతగా నిలిచింది.
లాస్ వెగాస్లో జరిగిన వేడుకలో ఆమె టైటిల్ను గెలుచుకుంది. మిలిటరీలోని ప్రతి శాఖలో మహిళల ప్రాతినిధ్యాన్ని అమెరికా ఆహ్వానించడాన్ని ఆమె సమర్థించింది. పురుషుల తరహాలోనే తాము కూడా టఫ్ అని, లింగ భేదం అమెరికాను వేరు చేయదని న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఈ పోటీల్లో హవాయ్కు చెందిన చెల్సీ హార్డిన్ మొదటి రన్నరప్గా నిలిచారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే విశ్వసుందరి పోటీలకు బార్బర్ అమెరికా నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా, ఈ మిస్ అమెరికా పోటీలు ఆదివారం నాడు జరిగాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications