అంతరిక్షంలో పాలకూర పండించి విందు (వీడియో)
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఉన్న వ్యోమగాములు తొలిసారిగా అక్కడ పండించిన పాల కూరను రుచి చూసి లొట్టలు వేశారు. నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీతో పాటు ఎక్స్ పెడిషన్ 44 వ్యోమగాముల బృందం వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా పాలకూర పండించారు.

తరువాత పండించిన సగం పాలకూరను తిన్నారు. మిగిలిన పాలకూరను శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం భూమికి వచ్చేంత వరకు భద్రపరుస్తామని నాసా వెల్లడించింది. భవిష్యత్తులో సుధీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో అంతరిక్ష వ్యోమగాముల ఆహార అవసరాల కోసం నాసా వెజ్లీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ని అభివృద్ది చేస్తున్నది. వ్యోమగామి స్కాట్ కెల్లీ తన సహచరులతో కలిసి అంతరిక్షంలో పండించిన పాలకూరను ఆరగిస్తున్న వీడియోని నాసా ట్విట్టర్ లో పోస్టు చేసింది.
Watch the sheer joy of astronauts eating the first ever space-grown lettuce http://t.co/HlBzdlMQkC #NASAVEGGIE pic.twitter.com/ZhScmoenZa
— The Verge (@verge) August 11, 2015 -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications