మసీదులే లక్ష్యంగా పేలుళ్లు: 35మంది మృతి
ఇరాక్: ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఆత్మాహుతి దాడులతో ఉత్తర బాగ్దాద్ ప్రాంతంలో మరోసారి బీభత్సం సృష్టించారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు, పేలుళ్లకు పాల్పడ్డారు.

ఓ ప్రార్థనా మందిరం వద్ద ముష్కరులు వరుస ఆత్మాహుతి పేలుళ్లు, కాల్పులలకు పాల్పడటంతో 35 మంది మృతిచెందారు. ఈ పేలుళ్లలో మరో 60మందికి పైగా గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. తొలుత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, అనంతరం బెల్టుబాబులతో ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.

కాగా, ఐదు రోజుల క్రితం బాగ్దాద్లో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 292 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications