కాస్త దూరం ఉండండి!: స్మార్ట్ ఫోన్తో కొంచెం జాగ్రత్త
బెర్లిన్: స్మార్ట్ ఫోన్తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గుండెలో పేస్ మేకర్ కలిగి ఉన్న వ్యక్తులు లేదా రోగులు స్మార్ట్ ఫోన్ల నుంచి సురక్షిత దూరంలో ఉండాలని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలను గుండె సంకేతంగా పేస్ మేకర్లు గుర్తించే అవకాశముందంటున్నారు.

తద్వారా గుండె స్పందనల్లో తేడా వచ్చి సదరు వ్యక్తులు స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పేస్ మేకర్లు తదితరాల నుండి సెల్ ఫోన్లను కనీసం ఇరవై సెంటీమీటర్ల దూరం వరకు ఉంచాలని సూచిస్తున్నారు.
పేస్ మేకర్లు, తదితరాలు అమర్చిన 308 మంది వ్యక్తుల పైన జర్మనీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. వీరిలో ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలకు ప్రభావితం కావడాన్ని గుర్తించారు. గతంలోను పలు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications