దక్షిణ టిబెట్: నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై ఊగిపోయిన చైనా
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని ప్రాంతాలు దక్షిణ టిబెట్ భాగమని, దీనిపై తాము నిరసన తెలుపుతామని చెప్పింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం మోడీ గురువారం అరుణాచల్లో పర్యటించారు.
అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాలు దక్షిణ టిబెట్లో భాగమని చైనా అంటోంది. మోడీ ఆ ప్రాంతాల్లో పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. దీనిపై దౌత్యపరమైన నిరసన చేపడతామని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications