టూరిస్ట్ బస్సు దగ్ధం: 35మంది సజీవ దహనం(వీడియో)
బీజింగ్: చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టూరిస్టు బస్సు రోడ్డు సైడ్వాల్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 35 మంది సజీవదహనమయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యచైనాలోని హునాన్ రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన సంభవించింది. 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు గువాడ్రయిల్స్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఆయిల్ లీక్ కావడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి.

గాయపడిన 11 మందికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
బస్సు ప్రమాదానికి గురికావడంతో దట్టమైన పొగ వ్యాపించి.. బస్సులో నుంచి ప్రయాణికులు ప్రయాస పడుతూ బయటకు వస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications