Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రైస్తవులు వెళుతున్న బస్సుపై ఉగ్ర కాల్పులు: ఏడుగురు మృతి, 16మందికి గాయాలు

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ క్రైస్తువల బృందం వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 16మందికి గాయాలయ్యాయి.

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఆరుగురున్నారు. చర్చి నుంచి వీరంతా తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కైరోలోని మినిమియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Egypt: 7 killed, 16 injured in attack on bus near Coptic Christian monastery

ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+