మన్మోహన్తో లంచ్: 'నీనాని ఒబామా ఆహ్వానించాలి'
వాషింగ్టన్: మిస్ అమెరికా నీనా దావులూరిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లు వైట్ హౌస్లో విందుకు ఆహ్వానిస్తారని తాను ఆశిస్తున్నానని మాజీ అమెరికన్ దౌత్యవేత్త ఒకరు అన్నారు. ఈ నెల 27న శ్వేతసౌధంలో మన్మోహన్, ఒబామాలు కలవనున్నారు.
ఈ నేపథ్యంలో విందుకు నీనా దావులూరిని కూడా ఆహ్వానిస్తే అమెరికాలో ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలకు గుర్తింపు కూడా లభించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

గతంలో స్పెల్-బి పోటీల్లో ప్రవాస భారతీయ విద్యార్థి విజయం సాధించాడని, తాజాగా మిస్ అమెరికా కిరీటాన్ని నీనా సొంతం చేసుకుందని, ఈ నేపథ్యంలో అమెరికన్ సమాజం వారి సేవలను గుర్తించాలని భావిస్తున్నారు.
కాగా, నీనా దావులూరి ఇటీవలె మిస్ అమెరికా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈమె స్వస్థలం కృష్ణా జిల్లా. 15 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఆమె కిరీటం సొంతం చేసుకున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications