ప్రతీకారంతోనే: భారత కాన్సులేట్పై రక్తపు రాతలు
కాబూల్: ప్రతీకారంతోనే ఆఫ్ఘనిస్థాన్ దేశం మజార్ ఐ షరీఫ్ నగరంలోని భారత కాన్సులేట్ భవనంపై దాడి చేసినట్లు ఉగ్రవాదులు స్పష్టం చేశారు. 2001లో పార్లమెంట్పై దాడికి పాల్పడిన ఉగ్రవాది అప్జల్ గురూకి 2013లో భారత్ ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
అప్జల్గురు ఉరిశిక్షకు ప్రతీకారంగానే తాము ఈ దాడులకు పాల్పడుతున్నామని, ఒక అమరవీరుడు వెయ్యి మంది సూసైడ్బాంబర్స్కి సమానమని ఆఫ్ఘన్లోని భారత కాన్సులేట్ భవనం గోడలపై ఉగ్రవాదులు చనిపోయేముందు రక్తంతో రాశారు.

గత ఆదివారం కూడా ఈ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా... భద్రతాదళాలు తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రదాడి అనంతరం ఇలాంటి రాతలు కార్యాలయ గోడలపై కనిపించాయి.
కాగా, మనదేశంలోని పఠాన్కోట్లో ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలోనే ఆఫ్ఘన్ దేశంలోని భారత కాన్సులేట్ భవనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం గమనార్హం. పఠాన్కోట్ ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు సైనికాధికారులు చనిపోగా, భారత సైన్యం కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications