వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానమే పెనుభూతం సోదరి కళ్ళ గుడ్లు పీకి, కాళ్ళు నరికివేసిన సోదరులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లాహోర్ :అనుమానం పెనుభూతమైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరులే స్వంత చెల్లెలిని దారుణంగా హింసించారు. కళ్ళ గుడ్లు పీకేశారు. కాళ్ళు నరికారు. చావు బతుకుల మద్య ఆమె కొట్టుమిట్టాడుతోంది.

పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. అనుమానం కారణంగానే స్వంత చెల్లెలిని సోదరులే దారుణంగా చిత్రహింసలు పెట్టారు.సోదరుడి కుమార్తె కన్పించకపోవడమే ఈ దారుణానికి కారణమైంది. స్వంత చెల్లెలే తన కూతురును కిడ్నాప్ చేసిందని ఆమె సోదరుడు అనుమానించాడు.

inhuman attitude of brothers

ఈ అనుమానమే పెుభూతమైంది.మరో సాదరుడితో కలిసి స్వంత చెల్లిని కిడ్నాప్ చేశాడు.ఇద్దరూ కలిసి పదునైన కత్తితో ఆమె కళ్ళ గుడ్లను తీసివేశారు. కాళ్ళను నరికివేశారుు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భాదిత మహిళపైనే ఓ సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురును తన సోదరి కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు.

English summary
two brothers suspect her sister, eyeballs revmove with knife, legs cutting. one of her brothers daughter missing.they suspect her sister.so along with another brother kidnapped her sister. remove her eyeballs, cut legs with knife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X