గ్రహాంతర వాసులు ఉన్నారా?: నాసా సంచలన ఫోటో..
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? లేరా? అన్నది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ అందుకు ఊతమిచ్చేలా ఏదో అంశం తెరపైకి రావడం.. దాని చుట్టూ చర్చ జరగడం ఏళ్లుగా జరుగుతున్నదే. తాజాగా నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఓ ఛాయాచిత్రం మరోసారి ఈ చర్చకు తావిచ్చింది.

ఫోటోను నిశితంగా పరిశీలిస్తే.. అదొక మహిళా యోధురాలి శిల్పాన్ని తలపిస్తోన్న రాయిగా కనిపిస్తోంది. ఈజిప్టు కళాకృతిని తలపించేలా ఆ శిల్పం ఉండటంతో.. ఆ విగ్రహం ఆ దేశానికే చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. అయితే అది అంగారకుడి మీదకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఈ నేపథ్యంలో దీని వెనకాల గ్రహాంతర వాసులు ఉన్నారా? అన్న ప్రశ్న రేకెత్తుతోంది.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications