గ్రహాంతర వాసులు ఉన్నారా?: నాసా సంచలన ఫోటో..
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? లేరా? అన్నది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ అందుకు ఊతమిచ్చేలా ఏదో అంశం తెరపైకి రావడం.. దాని చుట్టూ చర్చ జరగడం ఏళ్లుగా జరుగుతున్నదే. తాజాగా నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఓ ఛాయాచిత్రం మరోసారి ఈ చర్చకు తావిచ్చింది.

ఫోటోను నిశితంగా పరిశీలిస్తే.. అదొక మహిళా యోధురాలి శిల్పాన్ని తలపిస్తోన్న రాయిగా కనిపిస్తోంది. ఈజిప్టు కళాకృతిని తలపించేలా ఆ శిల్పం ఉండటంతో.. ఆ విగ్రహం ఆ దేశానికే చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. అయితే అది అంగారకుడి మీదకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఈ నేపథ్యంలో దీని వెనకాల గ్రహాంతర వాసులు ఉన్నారా? అన్న ప్రశ్న రేకెత్తుతోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications