కిమ్కు షాక్: కువైట్ నుండి దౌత్యవేత్తల బహిష్కరణ
దుబాయ్: వరుస క్షిపణి ప్రయోగాలు చేసిన ఉత్తరకొరియాకు ప్రపంచదేశాల నుండి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఉత్తరకొరియా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి.కువైట్లోని నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయనుంది.
కువైట్ దేశం. కువైట్లోని ఉత్తరకొరియా రాయబారి, మరో నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయనుంది.ఉత్తరకొరియా ఇటీవల అతిశక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే.
అమెరికా సహా ఆసియా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరకొరియా మిత్రదేశాలు తమ సంబంధాలుతెంచుకోవాలని ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కువైట్ ఈ నిర్ణయం తీసుకొంది.గల్ఫ్ దేశాలన్నింటిలో ఉత్తరకొరియాకు ఎంబసీ కువైట్లోనే ఉంది.
కువైట్, ఒమన్, ఖతార్, యూఏఈ లాంటి దేశాలకు ఉత్తరకొరియా నుండి జీవనం కోసం ప్రజలు వస్తుంటారు. అయితే వరుస అణుపరీక్షల కారణంగా కొరియాకు బుద్దిచెప్పేందుకు కువైట్ ఈ నిర్ణయం తీసుకొంది.
దీంతో ఆర్థికంగా ఉత్తరకొరియాకు అడ్డుకట్ట వేసేందుకు కువైట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై కువైట్లోని ఉత్తరకొరియా ఎంబసీ ఇంకా స్పందించలేదు.

-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications