మార్స్పై ఆపర్చ్యునిటీ మారథాన్ పూర్తి, 11 ఏళ్ల 2 నెలలు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన ఆపర్చ్యూనిటీ రోవర్.. అంగారక గ్రహం పైన మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు పదకొండేళ్లకు పైగా సమయం తీసుకుంది. మొత్తం 42.195 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించింది.
ఇందుకు పదకొండు ఏళ్ల రెండు నెలల సమయం తీసుకుంది. మార్స్ గ్రహం పైన నీటి ఆనవాళ్లను గుర్తించేందుకు ఈ రోవర్ దిగింది. అక్కడి శీతాకాలాన్ని తట్టుకొని ఇది నిలబడుతుందా అనే సందేహాలు వ్యక్తమైనప్పటికీ... రోవర్ ఇన్నేళ్ల పాటు మనుగడ సాగించింది.

మార్స్ రోవర్ ఆపర్చునిటీ తాను దిగిన ఈగిల్ బిలంలో నీటికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. తదుపరి పంపే రోవర్ను ఎండీవర్ బిలంలోకి దించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మార్చి 24వ తేదన తన మారథాన్ పూర్తి చేసింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications