మారియుపోల్లో రష్యా విధ్వంసం.. శిథిలాల కింది లక్షమందికిపైగా పౌరులు : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్, మరియుపోల్, ఉర్కీవ్ లు టార్గెట్ చేస్తూ క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడుతోంది. భవనాలను ద్వంసం చేసింది. ఉక్రెయన్ సేనలు లొంగకపోవడంతో మాస్కో బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. సుందర నరగాలు మసిదిబ్బలుగా మారాయి. ఏ నగరంలో చూసినా భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుముద్ర తీర ప్రాంత నగరమైన మరియుపోల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బాంబుల వర్షంతో ప్రజలు భయంతో పారిపోతున్నారు. ఉన్నవారికి ఆహారం , నీరులేక అలమటిస్తున్నారు. అటు సుముద్ర తీరంలో యుద్ధనౌకలను మోహరించింది. భారీ క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది.
శిథిలాల కింద దాదాపు లక్షమంది..
రష్యా
దాడులతో
మురియుపోల్లో
దాదాపు
లక్షమందికి
పైగా
చిక్కుకున్నారని
ఉక్రెయిన్
అధ్యక్షుడు
జెలెన్స్కీ
పేర్కొన్నారు.
గడిచిన
24
గంటల్లో
7
వేలమందికిపైగా
నగరం
నుంచి
తప్పించుకున్నారు
.
కానీ
శిథిలాలో
ఇంకా
లక్షమంది
చిక్కుకున్నారని
జెలెన్స్కీ
తెలిపారు.
మారియుపోల్
పౌరులకు
అవసరమైన
ఆహారం
,
ఇతర
సామాగ్రిని
అందించేందుకు
ప్రయత్నిస్తున్నట్లు
చెప్పారు.
అటు
రష్యా
సేనలను
ఉక్రెయిన్
బలగాలు
తీవ్రంగానే
ప్రతిఘటిస్తున్నాయని
చెప్పారు.
కీవ్కు
సమీపంలో
ఒక
పట్టణాన్ని
రష్యా
సేనల
నుంచి
తిరిగి
స్వాధీనం
చేసుకున్నామని
వెల్లడించారు.
15,600 మంది రష్యా సైనికులు హతం
రష్యాకు
భారీగానే
సైనిక
నష్టం
వాటిల్లిందని
ఉక్రెయిన్
తెలిపింది.
ఇప్పటివరకు
15,600
మంది
రష్యా
సైనికుల్ని
హతమార్చినట్లు
వెల్లడించింది.
అంతే
కాకుండా
101
యుద్ద
విమానాలు,
1245
యుద్ధ
హెలికాప్టర్లు
కూల్చివేసినట్లు
వివరించింది.
అలాగే
517
యుద్ధ
ట్యాంకులు,
1578
ఆర్మ్
డ్
వాహనాలు,
267
పిరంగులు,
1008
వాహనాలు,
నాలుగు
యుద్ధ
నౌకలు,
యుద్ధ
సామాగ్రిని
ధ్వంసం
చేసినట్లు
తెలిపింది.
రష్యాపై ఆంక్షలు తీవ్రతరం ..
రష్యాపై
ఆంక్షలను
తీవ్రతరం
చేయాలని
ఉక్రెయిన్
అధ్యక్షుడు
జెలెన్స్కీ
జపాన్
ప్రభుత్వాన్ని
కోరారు.
తద్వారా
ఒత్తిడి
పెంచినట్లు
అవుతోందని
పేర్కొన్నారు.
జపాన్
పార్లమెంటును
ఉద్దేశించి
వీడియో
కాన్ఫరెన్స్
జెలెన్స్కీ
ప్రసంగించారు.
రష్యా
చెందిన
వస్తువులపై
వాణిజ్య
నిషేదం
విధించాలని
కోరారు.
ఉక్రెయిన్లో
శాంతిపునరుద్ధరణకు
ఆసియాలో
తొలిసారిగా
రష్యా
అధ్యక్షుడు
పుతిన్పై
ఒత్తిడి
తెచ్చిన
దేశం
జపాన్
మాత్రమేనని
అన్నారు.
ఉక్రెయిన్కు
అందిస్తున్న
సాయంపై
కృతజ్ఞతలు
తెలిపారు.