ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదు, కానీ 3 సెం.మీ. కదిలింది
బీజింగ్: నేపాల్లో భూకంపం నేపథ్యంలో ఎవరెస్టు పర్వతం ఎత్తు ప్రభావితమైందన్న నివేదికలతో చైనా అధికారిక పర్యవేక్షక సంస్థ విభేదించింది. ఎవరెస్టు పర్వతం మూడు సెంటీమీటర్లు కదిలిందని, ఎత్తు ఏమాత్రం తగ్గలేదని చైనా జాతీయ భూపరిజ్ఢాన సమాచారం, పర్యవేక్షణ పరిపాలన సంస్థ వెల్లడించింది.
పదేళ్లుగా ఈ పర్వంత ఈశాన్య దిశగా 40 సెంటీమీటర్లు కదిలినట్లు తెలిపింది. భూకంప లేఖిని పైన 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు ఈ పర్వతం 2.5 సెంటీమీటర్లు కుంగిందని ఐరాపాకు చెందిన సెంటినెల్ 1 ఏ రాడర్ ఉపగ్రహ నివేదికలు వెల్లడించాయి.

దీనితో చైనా విభేదించింది. నేపాల్లో ఏప్రిల్ 25 నుండి మే 12వ తేదీ వరకు పలుమార్లు భూమి కంపించింది. ఇటీవల కూడా ఓసారి కంపించింది. వీటి వల్ల ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదని చైనా సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848 మీటర్లు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications