అండమాన్ సముద్రంలో కుప్పకూలిన మయన్మార్ మిమానం
దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.
యాంగాన్: దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.
మైయిక్, యాంగాన్ ప్రాంతాల మధ్యలో ఈ విమానం కన్పించకుండా పోయిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ , యాంగాన్ విమానాశ్రయశాఖాధికారులు దృవీకరించారు.

దవాయ్ పట్టనానికి పశ్చిమాన 20 మైళ్ళ దూరంలో ఉన్న సమయంలో విమానానికి, రాడార్ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్టు ఆర్మీ కమాండర్ తెలిపారు. విమానంలో మొత్తం 105 మంది ఉన్నారు. మరో 11 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదంలో అందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications