అండమాన్ సముద్రంలో కుప్పకూలిన మయన్మార్ మిమానం
దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.
యాంగాన్: దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.
మైయిక్, యాంగాన్ ప్రాంతాల మధ్యలో ఈ విమానం కన్పించకుండా పోయిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ , యాంగాన్ విమానాశ్రయశాఖాధికారులు దృవీకరించారు.

దవాయ్ పట్టనానికి పశ్చిమాన 20 మైళ్ళ దూరంలో ఉన్న సమయంలో విమానానికి, రాడార్ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్టు ఆర్మీ కమాండర్ తెలిపారు. విమానంలో మొత్తం 105 మంది ఉన్నారు. మరో 11 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదంలో అందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications