వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండమాన్ సముద్రంలో కుప్పకూలిన మయన్మార్ మిమానం

దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

యాంగాన్: దాదాపుగా 116 మందితో వెళ్తున్న మయన్మార్ మిలటరీ విమానం అండమాన్ సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. విమానశకలాలు కొన్ని సముద్రంలో తేలుతున్నట్టు సహాయకబృందాలు గుర్తించాయి.

మైయిక్, యాంగాన్ ప్రాంతాల మధ్యలో ఈ విమానం కన్పించకుండా పోయిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ , యాంగాన్ విమానాశ్రయశాఖాధికారులు దృవీకరించారు.

myanmar military plane

దవాయ్ పట్టనానికి పశ్చిమాన 20 మైళ్ళ దూరంలో ఉన్న సమయంలో విమానానికి, రాడార్ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్టు ఆర్మీ కమాండర్ తెలిపారు. విమానంలో మొత్తం 105 మంది ఉన్నారు. మరో 11 మంది సిబ్బంది ఉన్నారు.

ప్రమాదంలో అందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

English summary
Debris from a missing Myanmar military plane carrying more than 100 people was found in the Andaman Sea late Wednesday."Now they have found pieces of the damaged plane in the sea 136 miles (218 km) away from Dawei city," said Naing Lin Zaw, a tourism official in Myeik city, adding that the navy was still searching the sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X