కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగం, బాధపడుతున్నా : నవాజ్ షరీఫ్
కాశ్మీర్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హన్ వాని పైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి వ్యాఖ్యలు చేశాడు.
ఇస్లామాబాద్: కాశ్మీర్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హన్ వాని పైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ పాకిస్థాన్లో అంతర్భాగమేనని షరీఫ్ అన్నాడు. కాశ్మీర్ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు.
ఈ సందర్భంగా బుర్హాన్ వానీని పొగిడారు. బుర్గన్ వానీ శక్తిమంతమైన, ప్రజాకర్షణ గల నాయకుడన్నాడు. కాశ్మీరీ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారన్నాడు. అమరుడైన బుర్హన్ వానీ కాశ్మీరీ ఉద్యమానికి సరికొత్త మలుపు ఇచ్చాడన్నాడు.

భద్రతా బలగాలు బుర్హన్ వానిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ కాశ్మీరీలు చేస్తున్న ఆందోళనలను భారత బలగాలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకు చింతిస్తున్నామన్నాడు.
కాశ్మీర్ ప్రజలు తమ హక్కుల కోసం చేసే పోరాటానికి పాకిస్తాన్ మద్దతు తెలిపేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నాడు. కాశ్మీర్ పరిస్థితులను పలు దేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక రాయబారులను పంపిందన్నాడు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications