న్యూజిలాండ్: దొంగలను పట్టిచ్చిన గొర్రెలు
న్యూజిలాండ్ : దొంగలను పట్టుకునేందుకు సాధారణంగా పోలీసులు శునకాలను వాడుతుంటారు. శునకాలు దొంగలను పట్టిస్తాయి కూడా. జాగిలాల లాగే గొర్రెలు కూడా దొంగలను పట్టించాయి. ఈ ఘటన న్యూజిలాండ్లోని సెంట్రల్ ఒటాగోలో చోటు చేసుకుంది.
దొంగలున్నారు అనే సమాచారంతో న్యూజిలాండ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు నరకయాతన పడ్డారు. 90 నిమిషాల పాటు దొంగల వాహనాన్ని పోలీసులు వెంబడించారు. అయినప్పటికీ దొంగలు తమ వాహనం స్పీడ్ పెంచారు.

ఎట్టకేలకు దొంగల వాహనానికి గొర్రెల మంద(సుమారు 150 గొర్రెలు) అడ్డు వచ్చింది. దీంతో దొంగలు పోలీసులకు దొరికిపోయారు. గొర్రెల రోడ్డుపైనే నడుస్తుండటంతో దొంగలకు ముందుకెళ్లడానికి వీలు కాలేదు. రోడ్డుపై ఆగి ఉన్న దొంగల వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేశారు. దొంగలను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications