కెమిస్ట్రీలో ముగ్గురు సైంటిస్ట్లకు నోబెల్ బహుమతి
కెమిస్ట్రీలో 2017కు గాను ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ అవార్డు వరించింది. స్విట్జర్లాండ్కు చెందిన జాక్స్ దుబోచెట్, జోచిమ్ ఫ్రాంక్(యూఎస్ఏ), రిచర్డ్ హెండర్సన్(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటిం
స్టాక్ హోమ్: కెమిస్ట్రీలో 2017కు గాను ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ అవార్డు వరించింది. స్విట్జర్లాండ్కు చెందిన జాక్స్ దుబోచెట్, జోచిమ్ ఫ్రాంక్(యూఎస్ఏ), రిచర్డ్ హెండర్సన్(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ద్రావకంలో జీవకణాలను గుర్తించి క్రియో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు వీరికి నోబెల్ ప్రకటించారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటన చేసింది.

ఇప్పటివరకు రసాయనశాస్త్రంలో 109 సార్లు నోబెల్ పురస్కారాలు ఇచ్చారు. ఇందులో ఒకరు రెండుసార్లు అందుకున్నారు. బ్రిటన్కు చెందిన బయోకెమిస్ట్ ఫ్రెడెరిక్ శాంగర్ 1950, 1980లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
More From
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications