ఫిజిక్స్లో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్
గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది.
స్టాక్హోమ్: గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది.
భౌతిక శాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను వీరిని నోబెల్ పురస్కారం 2017 వరించింది. వీరు ముగ్గురు గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది.

దీంతో 1901 నుంచి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అందుకున్న 204 మంది జాబితాలో వీరు చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వీడన్లోని స్టాక్హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోబెల్ అసెంబ్లీ వెల్లడించింది.
ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్ వేస్ మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్ థోర్న్, బ్యారీ బ్యారిష్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకులు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications