ఫిజిక్స్లో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్
గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది.
స్టాక్హోమ్: గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది.
భౌతిక శాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను వీరిని నోబెల్ పురస్కారం 2017 వరించింది. వీరు ముగ్గురు గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది.

దీంతో 1901 నుంచి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అందుకున్న 204 మంది జాబితాలో వీరు చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వీడన్లోని స్టాక్హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోబెల్ అసెంబ్లీ వెల్లడించింది.
ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్ వేస్ మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్ థోర్న్, బ్యారీ బ్యారిష్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకులు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications