భారత్తో సహ పొరుగుదేశాలతో సత్సంబంధాలు: పాక్ ఆర్మీ చీప్ సూచన
ఇస్లామాబాద్: ఇండియాతో పాకిస్తాన్ మంచి సంబంధాలను కోరుకోవాలని భావిస్తోందని పాక్ రక్షణ అధికారుల ప్రకటనలను బట్టి తెలుస్తోంది. భారత్తో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపర్చుకొనేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా కోరారు.
భారత్తో సంబంధాలను సాధారణ స్థితిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్లమెంట్ సెనెట్ కమిటీని కోరారు.ఇరుగు పొరుగు దేశాలతో పాక్ మంచి సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు పాక్లో అస్థిరతను పెంచేందుకు ఇండియా సైన్యం ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించడం గమనార్హం. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశం ముందు ఆర్మీ చీఫ్ ఖమర్ జానేద్ బజ్వా హజరయ్యారు.
రాజకీయ నేతలు తీసుకొనే నిర్ణయాలను సైన్యం అనుసరిస్తోందని సెనెట్ కమిటీ ఆయన చెప్పారు. భారత్ తో పాటు అన్ని పొరుగుదేశాలతో సత్సంబంధాలు పాక్ కు ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications