ప్రపంచానికి ఉత్తరకొరియాతో ముప్పు:యుకివా
ప్రాంతీయ ఉపద్రవం స్థాయి నుండి అంతర్జాతీయ ముప్పుగా ఉత్తరకొరియా పరిణమించిందని అంతర్జాతీయ అణుశక్తి ఆందోళన వ్యక్తం చేసింది.
జెనీవా: ప్రాంతీయ ఉపద్రవం స్థాయి నుండి అంతర్జాతీయ ముప్పుగా ఉత్తరకొరియా పరిణమించిందని అంతర్జాతీయ అణుశక్తి ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తరకొరియా గత ఆదివారం నాడు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ప్రపంచానికి సరికొత్త సవాలును విసిరిందని ఐఎఈఏ అధినేత యుకిహ అమానో అభిప్రాయపడ్డారు.

ఉత్తరకొరియా ఆదివారం నాడు మరోసారి అణుబాంబును పరీక్షించడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానమిచ్చేందుకు దక్షిణ కొరియా కూడ రెఢీ అయింది.
దక్షిణ కొరియా క్షిపణి పరీక్షలను ముమ్మరం చేయడమే కాకుండా అమెరికా నిర్మిత క్షిపణి రక్షణ వ్యవస్థ మోహరింపును తీవ్రతరం చేసింది.
ఉత్తరకొరియా అనుసరిస్తున్న విధానాలు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారాయన. గతంలో ఆ దేశం ప్రాంతీయ సవాలుగానే ఉంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అణ్వాయుధాలు, క్షిపణులు కలిగిన ప్రపంచ ముప్పు అని యుకివా అభిప్రాయపడ్డారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications