ఇప్పటికే మరణశిక్ష, కుల్భూషణ్ జాదవ్పై మరో కేసు పెట్టిన పాకిస్తాన్
కరాచీ: ఇప్పటికే మరణ శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ పైన పాకిస్తాన్ మరో కేసు పెట్టింది. తమ దేశానికి భారత్ తరఫున గూఢచారిగా వచ్చాడని ఆరోపిస్తూ జాదవ్ను అక్రమంగా పాక్ నిర్బంధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయనకు మరణశిక్ష విధించింది.
ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి ఒత్తిడితో జాదవ్కు విధించిన మరణ శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అతనిపై ఉగ్రవాదం, మోసం విద్రోహం కేసులు పెట్టింది.

ఈ విషయాన్ని డాన్ పత్రిక ప్రచురిస్తూ కేసులో ఛార్జీషీటు కూడా దాఖలు చేసినట్లు వెల్లడించింది. జాదవ్ను ఇరాన్లో పట్టుకొని పాకిస్తాన్ తీసుకు వచ్చి తమ దేశంలో ఉగ్రవాద కార్యకాలాపాల కోసం ఆయన వచ్చాడని, తమ సైన్యం అతనిని అరెస్టు చేసిందని హడావుడిగా సైనిక కోర్టు ముందు నిలిపి అతనికి మరణదండన విధించింది.
More From
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications