ఉగ్రవాద దంపతులు కలుసుకుంది మక్కాలో
వాషింగ్టన్: ఉగ్రవాద దంపతులు కలిసింది ఎక్కడ అనే విషయం అధికారులు గుర్తించారు. ఆన్ లైన్ ద్వారా పరిచయం అయిన సయ్యద్ ఫరూక్, తప్పీన్ మాలిక్ సౌదీ అరేబియాలోని ముస్లీంల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన మక్కాలో కలిశారని అమెరికా అధికారులు గుర్తించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సయ్యద్ ఫరూక్, తప్పీన్ మాలిక్ దంపతులు కాల్పులు జరిపి 14 మంది అమాయకులను హత్య చేశారు. భద్రతా దళాలు జరిపిన కాల్పులలో దంపతులు ఇద్దరూ అంతం అయ్యారు.

ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులు వీరి వీసాల వివరాలు సేకరించారు. ఇద్దరూ మక్కాలో కలుసుకున్నారని వీరి వీసాలను పరిశీలించిన న్యాయ విచారణ కమిటీ గుర్తించింది. 2013లో ఉగ్రవాద కుటుంబ సభ్యులు మక్కా వెళ్లారు.
అక్కడే ఇరు కుటుంబ సభ్యులు ఫరూక్, తప్పీన్ మాలిక్ పెళ్లి విషయం మాట్లాడుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. కాలిఫోర్నియాలో ఫరూక్ ఉద్యోగంలో చేరిన తరువాత ఇద్దరూ వివాహం చేసుకున్నారని అధికారులు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications