సముద్రంలో మునిగిపోనున్న అలస్కాలోని గ్రామం
అలస్కా: వాతావరణ మార్పుల కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అలస్కాలోని కివలిన గ్రామం త్వరలో సముద్రంలో మునిగిపోనుందని చెబుతున్నారు.
పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని ఈ కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోనుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు కేవలం ఎనిమిది నంచి పది అడుగుల దూరానికి చేరింది.

చుట్టూ నీరు ఉన్న ఈ గ్రామం, 2025 నాటికి సముద్రం గర్భంలో కలిసిపోనుందని చెబుతున్నారు. ఇటీవల అమెరికా ఆర్మీ పటాలం ఇంజినీర్లు ఈ విషయం చెప్పారు. ఆర్కిటెక్ వలయానికి 83 మైళ్ల దూరంలోని దీవిలో ఆ గ్రామం ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో నాలుగు వందలకు పైగా జీవిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆ గ్రామం మునిగిపోతుందనే కారణంతో అలస్కా ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చర్యలను తగ్గించింది. ఒకప్పుడు ఇక్కడ పండ్ల తోటలు, తిమింగళాల వేటపై బతికిన ప్రజలు నేడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పైన ఆధారపడి బతుకుతున్నారు. కొందరు అలస్కాకు వలసపోయారు. కొందరు ఎటు వెళ్లలేక ఉండిపోయారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications