బాంబులతో దద్దరిల్లిన టర్కీ: 14 మంది బలి
అంకారా: వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లిపోయింది. వరుస బాంబు పేలుళ్లతో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. 226 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఈస్ట్ టర్కీలోని వ్యాన్ లేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో మొదట రెండు కారు బాంబులు పేలిపోయాయి. ఆగ్నేయ టర్కీలో సైనికులు వెలుతున్న మిలటరి వాహనం లక్షంగా చేసుకుని రోడ్డు పక్కన పెట్టిన బాంబు పేలింది.

తరువాత ఎలాజిగ్ పోలీస్ క్వాటర్స్ వద్ద మరో కారు బాంబు పేలింది. ఈ బాంబు దాడిలో 20 మంది పోలీసులు, 53 మంది పౌరులకు తీవ్రగాయాలైనాయి. బాంబు దాడుల్లో పలు వాహనాలు, భవనాలు దెబ్బతిన్నాయి.
టర్కీలో 38 వేల మంది ఖైదీలను విడుదల చేయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో ఈ బాంబు దాడులు జరిగాయి. అయితే ఇప్పటి వరకు బాంబు దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని టర్కీ అధికారులు తెలిపారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications