బాంబులతో దద్దరిల్లిన టర్కీ: 14 మంది బలి
అంకారా: వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లిపోయింది. వరుస బాంబు పేలుళ్లతో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. 226 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఈస్ట్ టర్కీలోని వ్యాన్ లేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో మొదట రెండు కారు బాంబులు పేలిపోయాయి. ఆగ్నేయ టర్కీలో సైనికులు వెలుతున్న మిలటరి వాహనం లక్షంగా చేసుకుని రోడ్డు పక్కన పెట్టిన బాంబు పేలింది.

తరువాత ఎలాజిగ్ పోలీస్ క్వాటర్స్ వద్ద మరో కారు బాంబు పేలింది. ఈ బాంబు దాడిలో 20 మంది పోలీసులు, 53 మంది పౌరులకు తీవ్రగాయాలైనాయి. బాంబు దాడుల్లో పలు వాహనాలు, భవనాలు దెబ్బతిన్నాయి.
టర్కీలో 38 వేల మంది ఖైదీలను విడుదల చేయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో ఈ బాంబు దాడులు జరిగాయి. అయితే ఇప్పటి వరకు బాంబు దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని టర్కీ అధికారులు తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications