కశ్మీర్ లేని భారత్..?: ఇండియా బిడెన్ వైపట, పాకిస్తాన్లో కశ్మీర్.. రిపబ్లికన్లకు మద్దతు: జూనియర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోన్న సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎన్నికల్లో తిరిగి రిపబ్లికన్ పార్టీ అధికారం చేపడుతోందని చెప్పారు. ఇందుకోసం ప్రపంచ పటం చూపారు. అందులో మొత్తం ఎరుపు రంగును నింపారు. ఇదీ రిపబ్లికన్ పార్టీ గుర్తు అని తెలిసిందే. అయితే కొన్నిదేశాలను మాత్రం మినహాయించారు. అందులో భారతదేశం కూడా ఉన్నది. అయితే ఇండియాలో కశ్మీర్ లేకుండా చూపడం కాంట్రవర్సీకి దారితీసింది.

దాదాపు ప్రపంచ దేశాలు అన్నీ రిపబ్లికన్ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నాయని ట్వీట్ చేశారు. అయితే ఇండియా మాత్రం బ్లూ రంగులో నింపారు. అంటే భారత్.. డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్కు మద్దతిస్తోందని చెప్పారు. అయితే అందులో జమ్ము కశ్మీర్ తీసేసి మరీ చూపించారు. కశ్మీర్ పాకిస్తాన్లో కలిపి.. రిపబ్లికన్లకు మద్దతునిస్తోందని చూపడం అగ్గిరాజేసింది.
Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020
అంతేకాదు ఎన్నికలకు సంబంధించి అంచనాలు కొలిక్కి వచ్చాయని తెలిపారు. అయితే నీలిరంగులో ఇండియాతోపాటు చైనా, మెక్సికో, క్యూబా, లిబియా, కెనాడలోని కొన్ని దేశాలు ఉన్నాయి. మిగతా దేశాలు అన్ని రిపబ్లికన్లకు మద్దతు ఇస్తున్నాయని ట్వీట్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications