భారత్ అనుకున్నది చేసింది: షరీఫ్కు పాక్ మీడియా హెచ్చరిక
కరాచీ: పాక్లో ప్రభుత్వానికి, మీడియాకు మధ్య నడుస్తున్న యుద్ధం ఉధృతమైంది. పాక్ ప్రభుత్వ, భద్రతా బలగాల గొంతుకగా ది నేషన్ పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన విరుచుకు పడింది. అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అవుతున్నా మనకు కించిత్ బాధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ప్రతిగా పాకిస్తాన్ను భారత్ ఏం చేయాలనుకుందో ఆ పనిని (అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిని) చేసిందన్నారు. దానిని అడ్డుకోవడంలో పాక్ అడుగడుగునా విఫలమవుతోందని నిప్పులు చెరిగింది. యూరి ఉగ్రదాడి అనంతరం పాక్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్న భారత్.. కొద్ది గంటల కిందట గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులోను పాక్ ఉగ్రవాదాన్ని తల్లిలా పెంచి పోషిస్తోందని విమర్శించిందని పేర్కొంది.

అంతకుముందు సార్క్ సమావేశాన్ని బహిష్కరించిందని, మరో ఏడు దక్షిణాసియా దేశాలు భారత్ను సమర్థిస్తూ మనకు దూరమయ్యాయని పేర్కొంది. పాక్ను భారత్ ఏకాకిని చేసిందని, ఇలాంటి పరిస్థితిల్లో మనం విధానాలను మార్చుకోవాలని హితవు పలికింది. ప్రపంచంలో మనల్ని భారత్ ఏకాకిని చేసిందని హెచ్చరికించింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications