విమానంలో మహిళను కుట్టిన తేలు, ఆ తర్వాత ప్లేన్ ఎక్కలేదు
లాస్ ఏంజిల్స్: విమానంలో ఓ మహిళను తేలు కుట్టింది. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో శనివారం రాత్రి జరిగింది. విమానం రన్ వే పైన కొద్ది దూరం వెళ్లగానే మహిళా ప్రయాణికురాలి చేతి పైన ఉన్నట్లుండి తేలు కాటు వేసింది. దీంతో ఆ విమానాన్ని తొలుత రన్ వే పైన నిలిపారు.
అనంతరం వైద్యులు అక్కడకు వచ్చి, ఆమెకు చికిత్సను అందించారు. అదనపు వైద్య సహాయాన్ని నిరాకరించిన ఆమె తిరిగి విమానం ఎక్కలేదు.

ఆ తర్వాత విమాన సిబ్బంది ఆ తేలును చంపేశారు. అది అలస్కా ఎయిర్ లైన్స్ విమానం. మెక్సికోలోని లాస్ కాబోస్ నుంచి లాస్ ఏంజిల్స్కు చేరుకున్న విమానం.. ఘటన అనంతరం 40 నిమిషాలకు ఓరేగాన్లోని పోర్ట్లాండ్కు తిరిగి బయలుదేరింది. కాగా, సదరు తేలు విమానంలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదని సిబ్బంది చెప్పారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications