మా జోలికి వస్తేనే అణు దాడి: ఉత్తరకొరియా అధ్యక్షుడు
ఉత్తర కొరియా: తమ జోలికి రాకుంటే మాకు మేం ఎవరి జోలికి వెళ్లమని, మా జోలికి వస్తే మాత్రం అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ హెచ్చరించాడు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని టచ్ చేస్తే మాత్రం అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్నాడు.
ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు తమ దేశం ఉత్పత్తి చేస్తున్న అణ్వాయుధాల పైన ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. అంత సామాన్యంగా తమ దేశం అణ్వాయుధాలను ఉపయోగించబోదని చెప్పారు. ఎవరైనా భారీగా దండెత్తి వచ్చి తమను ఆక్రమించే ప్రయత్నం చేస్తే తప్ప అలా చేయమన్నారు.

పార్టీ ఆఫ్ కొరియా ఏడో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎంతో విశ్వసనీయతతో తన అణు కార్యక్రమాన్ని ఉత్తర కొరియా ముందుకు తీసుకు వెళ్తుందని, అణ్వాయుధ రహిత ప్రపంచంగా అవతరించేందుకు తమ వంతు కృషి కూడా చేస్తామని చెప్పాడు. ప్రపంచంలోని తమ శత్రు దేశాల పైన తమకు గౌరవం ఉందన్నాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications