క్రాష్: కనిపించిన అల్జీరియా విమానం శకలాలు

అల్జీరియాకు చెందిన పౌరవిమానం కూలిపోయినట్లు ఆ దేశం నిర్ధారించింది. గురువారం నాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్కు బయలుదేరిన విమానం మాలి సమీపంలో కూలిపోయినట్లు నిర్ధారణ అయింది. అధికారులు విమాన శిథిలాలను కూడా కనుగొన్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణం అనుకూలంగా లేదు.
ఆ ప్రాంతానికి భయంకరమైన తుపాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆ కారణం వలనే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.విమానం బుర్కినా ఫాసోలో ప్రయాణం ప్రారంభించిన గంట వ్యవధిలో గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి.
విషయం తెలిసిన వెంటనే ఫ్రెంచ్ ఫైటర్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయి. అలాగే మాలి నైజీరియా సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న విమానాలు కూడా అల్జీరియా విమానం ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించాయి. చివరికి మాలి దేశం సమీపంలో శిథిలాలు దొరకడంతో విమానం కూలిపోయిందని అధికారులు నిర్థారించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications