వాహనంలో వేగంగా వచ్చి.. ఆత్మాహుతి దాడి, 60 మందికి పైగా మృతి
యెమన్: యెమన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అరవై మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. యెమన్ సైనిక శిబిరంపై సూసైడ్ బాంబర్ విరుచుకు పడ్డాడు. పలువురు గాయపడ్డారు.

ఓ అధికారి మాట్లాడుతూ... సూసైడ్ బాంబర్ తన వాహనాన్ని.. రిక్రూట్మెంట్ జరుగుతున్న ప్రాంతానికి సోమవారం నాడు వేగంగా తీసుకు వచ్చాడని చెప్పారు. ఈ సంఘటన యెమెన్ సౌత్ సిటీలో జరిగిందని తెలిపారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications