హైకోర్టు తరలింపుపై న్యాయవాదుల్లో చీలిక..... విధుల బహిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుతో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజల నుండి ఆందోళనలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అందోళన ప్రారంభమయ్యె సంకేతాలను కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తరలింపు న్యాయవాదుల్లో భిన్న వాదనలు వినిపించాయి. కోర్టు తరలింపు ఏర్పాటైన ఏపీ బార్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం కొంత రసభాసగా మారింది. సమావేశంలో హైకోర్టు తరలింపును కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకించగా మరికొంతమంది సమర్ధించారు.
ఈనేపథ్యంలోనే నేడు సమావేశం అయిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీంతో హైకోర్టును తరలించవద్దని బార్ అసోసియోషన్ తీర్మాణం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే బార్ కౌన్సిల్ తీర్మాణంపై అడ్వకేట్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది తీర్మాణాన్ని వ్యతిరేకించగా మరికొంతమంది సమర్ధించారు. దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది.

కాగా రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర రాజధాని ఏర్పాటు , సమగ్ర అభివృద్దిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించిన నివేదికపై ఈనెల 27న రాష్ట్ర క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు తరలింపుపై న్యాయవాదులు వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications