ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్
హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో ఏమైనా సంబంధం ఉందా అని కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన బాలికల కిడ్నాప్ కేసులను మళ్లీ విచారించాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
హెచ్చార్సీకి
ఫిర్యాదు
గతంలో
రాష్ట్రవ్యాప్తంగా
కిడ్నాపైన
బాలికల
కేసులను
తిరిగి
విచారించాలని
హెచ్చార్సీని
హైకోర్టు
లాయర్
రాపోలు
భాస్కర్
కోరారు.
ఈ
మేరకు
శుక్రవారం
ఆయన
హెచ్చార్సీలో
ఫిర్యాదు
చేశారు.
యాద్రాది
భువనగిరి
జిల్లా
హజీపూర్
ఘటనతో
..
గతంలో
బాలికల
కిడ్నాప్
కూడా
ఇలానే
జరిగి
ఉంటుందా
అని
ఆయన
ఆందోళన
వ్యక్తం
చేశారు.
పెండింగులో
2
వేల
కేసులు
ఇప్పటికే
రాష్ట్రవ్యాప్తంగా
దాదాపు
2
వేల
మిస్సింగ్
కేసులు
ఉన్నాయి.
అయితే
వివిధ
కారణాల
వల్ల
ఈ
కేసులను
క్లోజ్
చేశారు.
హజీపూర్
ఘటనతో
వాటిని
తిరిగి
విచారించాలని
రాపోలు
కోరారు.
అంతేకాదు
బాలికల
కిడ్నాప్నకు
సంబంధించిన
కేసుల
విచారణకు
ప్రత్యేక
విభాగాన్ని
కూడా
ఏర్పాటుచేసేలా
ప్రభుత్వాన్ని
ఆదేశించాలని
విన్నవించారు.