వారం రోజుల్లో కేసీఆర్ కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సు: ఖరీదు రూ. 5 కోట్లు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్లకు అత్యాధునిక వసతులతో కూడిన బుల్లెట్ ప్రూఫ్తో తయారైన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. చంఢీగడ్కు చెందిన జేసీబీఎల్ కంపెనీ రెండు బస్సులకు తుది మెరుగులు దిద్దుతోంది.
ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల తయారీకి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ. 5 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. కేసీఆర్ కోసం రూపొందుతున్న బస్సు రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది తెలిసింది. ఇక చంద్రబాబు నాయుడు కోసం రూపొందుతున్న బస్సు వచ్చేందుకు మరి కాస్తంత సమయం పడుతుందని సమాచారం.
ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వారి యొక్క జిల్లాల పర్యటనలను ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. సీఎంలతో పాటు వారి వ్యక్తిగత భద్రత సిబ్బంది, అధికారులు ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సుల్లో 17 నుంచి 20 వరకు అత్యాధునిక సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బస్సుల్లో ప్రయాణిస్తూనే చంద్రబాబు, కేసీఆర్లు తమ రాష్ట్రాల పాలనా వ్వవహారాలను కూడా చక్కబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెలివిజన్లతో పాటు శాటిలైట్ లాంటి సౌకర్యాలు కూడా వీటిలో ఏర్పాటు కానున్నాయి.

బుల్లెట్ ప్రూఫ్ బస్సు ప్రత్యేకతలు:
* బుల్లెట్లకు దెబ్బతినదు.
* అగ్ని నుంచి రక్షణ ఇస్తుంది.
* పెద్ద పద్ద బ్లాస్టింగ్లను తట్టుకుంటుంది.
* అత్యాధునిక సౌకర్యాలు
* బాత్ రూమ్ తరహాలో ఏర్పాట్లు
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications