దత్తత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శనివారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సన్షైన్ ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాశ్ రాజ్ ఇటీవల దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి తొలి కార్యక్రమం ప్రారంభించారు.

వైద్య శిబిరం
తెలంగాణలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శనివారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

వైద్య శిబిరం
సన్షైన్ ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య శిబిరం
ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.

వైద్య శిబిరం
మహబూబ్నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాశ్ రాజ్ ఇటీవల దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications