వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్సయిన ఎన్నారై శవమై తేలాడు.. బోయిన్ పల్లిలో కిరాతకంగా హత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కనిపించకుండా పోయిన గౌతం రెడ్డి అనే ఓ ఎన్నారై.. శవమై తేలాడు. గత సోమవారం నాడే కెన్యా నుంచి హైదరాబాద్ చేరుకున్న గౌతం రెడ్డి, అదే రోజు అదృశ్యమయిపోయాడు. శుక్రవారం ఉదయం అతను శవమై కనిపించడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.

బోయిన్‌పల్లి సమీపంలో ఉన్న డెయిరీ ఫామ్ హౌజ్ లో అతని మృతదేహం లభ్యమవగా.. దుండగుల చేతిలోనే హతమయినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గౌతం రెడ్డిని హత్య చేసిన దుండగులు అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గౌతరం రెడ్డి కుటుంబ సభ్యులను పిలిపించడంతో.. మృతదేహం అతనిదే అని నిర్దారించారు.

A kenya NRI was mudered in boinpally

ఎనిమిదేళ్లుగా కెన్యాలో ఉంటోన్న గౌతంరెడ్డి గత సోమవారమే హైదరాబాద్ కు తిరగొచ్చాడు. హత్య చేసిందెవరో గానీ టార్గెట్ చేసి మరీ గౌతం రెడ్డిని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య చేయబడ్డ గౌతం రెడ్డి చాలా మంచి వ్యక్తి అని అక్కడి స్థానికులు చెబుతుండడం గమనార్హం.

English summary
A NRI from kenya recently returned to india was brutally murdered by unknown in Boinpally area. The locals were saying that murdered candidate was very nice guy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X