కుల రహిత సమాజం కోసం 3కె రన్(ఫోటోలు)
హైదరాబాద్: కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని నాయుకలు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
డా. బీఆర్ అంబేద్కర్ 124వ జయంతి వేడుక సందర్భంగా కులరహిత సమాజం కోసం నెక్లెస్ రోడ్లో 3కె రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
ప్రజాగాయకుడు ప్రబోధాత్మక గీతాలాపనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్, రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, పబ్లిక్ ఛైర్మన్ చక్రపాణి, ఫిక్కీ జాతీయ ఛైర్మన్ మిలింద్ కాంబ్లే తదితరులు హాజరయ్యారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కావాలంటూ శాంతి చక్ర, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్లో నిర్వహించిన 'రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా' 3కె రన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని నాయుకలు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
డా. బీఆర్ అంబేద్కర్ 124వ జయంతి వేడుక సందర్భంగా కులరహిత సమాజం కోసం నెక్లెస్ రోడ్లో 3కె రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications