ఏపీతో నీటి రగడ: టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని టి ఫిర్యాదు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం నెలకొంది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం నెలకొంది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు మంత్రి హరీష్ రావు కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవకు ఫో్ చేశారు. టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసిన మెకాట్రానిక్ సంస్థ పోతిరెడ్డిపాడు ప్రవాహాన్ని తక్కువ చూపిస్తోందని ఫిర్యాదు చేశారు.

AP diverting water from Pothireddypadu: Harish Rao

అంతకుముందు హరీష్ రావు నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువులను పునరుద్ధరించలేకుంటే అటవీ, ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు ఇవ్వాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+