మోడీకేర్పై అపోలో సంగీతారెడ్డి ప్రశంసలు, తెలుగు రాష్ట్రాలపై
హైదరాబాద్: ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రవేశ పెట్టిన మోడీ కేర్ పైన అపోలో ఆసుపత్రి జాయిండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి స్పందించారు. మోడీ కేర్ మంచి నిర్ణయమని చెప్పారు. దీని ద్వారా చాలామంది ప్రజలు లబ్ధి పొందుతారన్నారు.
ఆరోగ్య బీమాలోను ప్రధాని నరేంద్ర మోడీ నూతన అడుగు వేశారని ప్రశంసించారు. భారత దేశంలో ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెరుగుతోందన్నారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను పరిశీలిస్తే ఈ విషయం తెలిసిపోతుందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోను శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రెండు రాష్ట్రాలు పటిష్టం చేశాయన్నారు.
హైదరాబాదులోని హెచ్ఐసీసీలో కొనసాగుతున్న బయో ఆసియా సదస్సులో రెండో రోజు ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మెడిసిన్ అనే అంసంపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications