తిరుమలగిరిలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య ఎందుకంటే
తిరుమలగిరి ఆర్మీ క్వార్టర్స్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తోన్న సందీప్ ఆదివారం నాడు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొన్నాడు.
హైదరాబాద్:తిరుమలగిరి ఆర్మీ క్వార్టర్స్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తోన్న సందీప్ ఆదివారం నాడు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొన్నాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ పదేళ్ళుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని భార్య, ఇతర కుటుంబసభ్యులు ఉత్తర్ ప్రదేశ్ లో ఉంటారు.

అయితే సందీప్ మానసిక పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సందీప్ ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడ విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. సందీప్ ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications