హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచేసింది. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి.. గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీలను పెంచినట్టు తెలుస్తోంది. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో మెట్రో ముఖ్య పాత్ర పోషిస్తోంది అనడంలో సందేహం లేదు.
పెరిగిన ఛార్జీల వివరాలు..
1- 2 రెండు స్టాప్స్ - రూ.12
2 నుంచి 4 స్టాప్స్ - రూ.18
4 నుంచి 6 స్టాప్స్ - రూ.30
6 నుంచి 9 స్టాప్స్ - రూ.40
9 నుంచి 12 స్టాప్స్ - రూ.50

12 నుంచి 15 స్టాప్స్ - రూ.55
15 నుంచి 18 స్టాప్స్ - రూ.60
18 నుంచి 21 స్టాప్స్ - రూ.66
21 నుంచి 24 స్టాప్స్ - రూ.70
24 స్టాప్స్.. ఆపైన రూ.75
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications