ప్రధాని మోడీపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, బీజేపీ ప్రగతి భవన్ ముట్టడి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర పదజాలం వాడుతున్నారని చెబుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ప్రగతి భవన్ను ముట్టడించారు.
చిక్కడపల్లిలోని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పోలీసులు లక్ష్మణ్ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు.

ప్రగతి భవన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. వివిధ మార్గాల ద్వారా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications