నా తండ్రి ప్రేమజంటల్ని విడగొట్టాడు: బీజేపీ నేతపై ప్రియుడితో కలిసి కూతురు ఫిర్యాదు
బీజేపీ దళిత మోర్చా నాయకుడి పైన ఆయన కూతురు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ప్రియుడితో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించారు.
హైదరాబాద్: బీజేపీ దళిత మోర్చా నాయకుడి పైన ఆయన కూతురు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ప్రియుడితో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించారు.
తన తండ్రి ప్రసాద్ నుంచి తమకు ప్రాణహానీ ఉందని ఆ జంట డీసీపీకి ఫిర్యాదు చేశారు. ప్రసాద్ బీజేపీ దళిత మోర్చా నాయకుడిగా ఉన్నారని తెలుస్తోంది.

అంతేకాదు, తన తండ్రి ఎన్నో ప్రేమ జంటలను విడగొట్టాడని, ప్రేమించిన అబ్బాయిలపై దారుణానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించిందని తెలుస్తోంది.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications