కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పని చేయాలి: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్బంగా జిల్లా కేంద్రంలోని మహా శక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికి విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.

విజయానికి గుర్తుగా
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. పేద ప్రజల కష్టాలు తొలగిపోవాలని, సమాజమంతా ఐక్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. దసరా సందర్భంగా నేతలంతా స్వార్థం వీడాలన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు.

 BJP state president Bandi Sanjay asked to work for a democratic Telangana

భక్తి శ్రద్ధలతో
ధర్మ రక్షణ కోసం శక్తివంతమైన భారతదేశ నిర్మాణం, శక్తవంతమైన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరూ కంకణ బద్దులై ఉండాలని పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్నామని తెలిపారు.

English summary
State BJP President Bandi Sanjay performed special pooja at Karimnagar. On the occasion of Vijayadashami, they visited Maha Shakti Ammavari in the district center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X