ఎరుపును కెసిఆర్ భరించలేరు: కంటతడి పెట్టిన బొజ్జా తారకం
వరంగల్: ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ పైన ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం ఆదివారం నాడు స్పందించారు. ఎన్కౌంటర్ పైన ఆయన కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎన్కౌంటర్ చేసిన వాళ్లు అసలు మనుషులేనా, ఇది నరహంతక దుశ్చర్య అని మండిపడ్డారు. ఎన్ కౌంటర్ అంటే కేవలం హత్య చేయడమేనా అని కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీశరు. ఇది నరహంతక దుశ్చర్య అన్నారు.

ఎన్ కౌంటర్ చేస్తే మావోయిస్టులు భయపడతారనుకుంటే ప్రభుత్వానిది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు.
కెసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు సిపిఎం ఐక్య ఉద్యమానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎరుపును భరించే శక్తి కెసిఆర్కు లేదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది ఎంతమాత్రం కాదన్నారు. ఈ ఘటనలో పోలీసులు కూడా చనిపోయి ఉంటే నిజంగానే ఎన్ కౌంటర్ అని ప్రజలు భావించేవారన్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications